కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు…
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.…
తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు..
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే…
పాకిస్థాన్కు షాక్.. రావి నది నీటిని నిలిపివేసిన భారత్..
పాకిస్థాన్కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్థాన్కు వెళ్తున్న రావి నది నీటి…
ఎన్నికల సమరానికి ఏపీ సిద్ధం..
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రధాన రాజకీయ పార్టీలు సమరశంఖాన్ని పూరిస్తున్నాయి. రాయలసీమలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ అడుగులు…
వైసీపీకి తలనొప్పిగా మారిన ‘జంగా’..
గురజాల వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిష్టానానికి తలనొప్పిగా మారారు. పేరుకు ఎమ్మెల్సీ అయినా అతడిని పార్టీ గుర్తించలేదు. ఎలాంటి కార్యక్రమాలు…
ప్లాస్టిక్ ముప్పు.. కడుపులో పిండంపై కూడా ప్రభావం..
వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు గర్భిణుల మావిలో…
రైతుబంధు, రైతు బీమా పేరుతో రూ.2 కోట్లు స్వాహా
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రైతుబంధు, రైతు బీమా పేరుతో డబ్బును కాజేసిన ఏఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు చనిపోయినట్లుగా…
రేషన్ కార్డుల ఈ-కేవైసీకి 29 వరకు లాస్ట్ ఛాన్స్..
తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఈనెల 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు.…
పేదలకు గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్..
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 గజాల స్థలానికి…
రాష్ట్రాల్లో ఆప్-కాంగ్రెస్ సీట్ డీల్.. బీజేపీకి చెక్ పెట్టేనా..?
ఢిల్లీలోని ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల…