కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ..!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు.…

రైల్వేశాఖ కొత్త రూల్.. !

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది. జులై 1 నుంచి…

హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి జితేంద్ర రఘువంశీ పేరు..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘హనీమూన్ హత్య’ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ..…

చిరిగిన సీట్లు, మురికి కంపార్ట్‌మెట్లు.. బిఎస్ఎఫ్ జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు వైరల్.. మంత్రి సీరియస్..

విధులు నిర్వర్తిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ చేసిన చెత్త ఏర్పాట్లు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది.…

మతాంతర వివాహాల కేసులో సుప్రీం కోర్టు సీరియస్.. రాష్ట్ర ప్రభుత్వాలకు వార్నింగ్..

ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకుంటే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వారి పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తున్నాయి.…

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1960 నాటి సింధు జలాల…

మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్..!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ – భారత సిరిధాన్యాల…

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..!

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. పెళ్లిచేసుకొని నవదంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన ఈ కేసులో అక్కడి…

వైద్యరంగంలో సంచలనం.. రెండేళ్లు నిల్వ ఉండే కృత్రిమ రక్తం..!

వైద్యరంగంలో ప్రాణాలను కాపాడటంలో రక్త మార్పిడి చాలా కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎంతోమందికి రక్తం అవసరమవుతుంది. అయితే, అవసరానికి సరిపడా రక్తాన్ని…

ఇక ఉబెర్ హెలికాప్టర్ సేవలు.. ఎక్కడంటే…?

టాక్సీ సేవలందించే ప్రముఖ యాప్ ఉబెర్ లో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కార్, ఆటో, బైక్ మాత్రమే…