రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో వైద్యుడు సహా ఆరుగురు మృతి ..

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా…

2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జమిలీ ఎన్నికలకు మాజీ…

ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన..!

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు ఘటన జరిగింది. ఉదయం దాదాపు 7.40 గంటల సమయానికి ఢిల్లీలోని రోహిణి…

మోదీ రష్యా టూర్ ఖరారు..!

రష్యాలోని కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకూ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) 16వ…

అన్ని కేసుల‌ విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు స‌రికొత్త ప్రయోగం..!

ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క‌మైన మార్పుల‌తో ముందుకు వెళ్తున్న దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. ఇకపై…

‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు తాజా హత్యా బెదిరింపు వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా ఒక…

దేశంలో వరుస రైలు ప్రమాదాలు.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం..!

దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువకముందే.. తాజాగా గురువారం అస్సాంలో…

న్యాయ దేవతకు గంతలు తొలగిపోయాయి..! చేతిలో ఖడ్గానికి బదులు రాజ్యాంగం..

న్యాయ దేవతకు గంతలు తొలగిపోయాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేవు. అంతేగాక, ఇన్నాళ్లూ న్యాయదేవత…

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంపు..

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. ఈ మేరకు గోధుమలపై రూ.150 పెంచుతూ…

ఈవీఎం ట్యాంపరింగ్‌పై మౌనం వీడిన సీఈసీ..!

ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై బీజేపీయేతర పార్టీలన్నీ కూడా…