బంగ్లాదేశ్‌లో కొత్త శకం: తారిఖ్ రెహ్మాన్ చేతికి పగ్గాలు.. భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీఎన్‌పీ!

బంగ్లాదేశ్‌లో జరిగిన చారిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ…

వందేమాతరం వివాదం: కేంద్రం నిర్ణయంపై ముస్లిం సంఘాల అభ్యంతరం – రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు!

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (1875-2025), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 11, 2026న కొత్త ప్రోటోకాల్‌ను…

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: షాకింగ్ రిపోర్ట్.. పైలట్ కావాలనే ఇంజిన్ ఆపేశాడా?

గతేడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

ప్రపంచం ప్రమాదంలో ఉంది: ఆంథ్రోపిక్ ఏఐ సేఫ్టీ హెడ్ మృణాంక్ శర్మ సంచలన రాజీనామా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంథ్రోపిక్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సేఫ్‌గార్డ్ రిసెర్చ్ టీమ్…

ఓం బిర్లా సంచలన నిర్ణయం: అవిశ్వాసం తేలేదాకా స్పీకర్ కుర్చీకి దూరం!

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి, తుది నిర్ణయం వెలువడే వరకు స్పీకర్…

పార్లమెంట్‌లో హైడ్రామా: ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ కుట్ర? బీజేపీ వీడియో విడుదల!

లోక్‌సభలో అసాధారణ పరిణామాలు భారత పార్లమెంటరీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు…

EPFO 3.0: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి సరికొత్త డిజిటల్ విప్లవం!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన 8 కోట్ల మంది చందాదారుల కోసం ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.…

రాత్రివేళ తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న పశ్చిమ బెంగాల్ గ్రామాలు: అసలేమిటి ఈ మిస్టరీ?

పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒక వింత భయం ప్రజలను కంటిమీద కునుకు…

బంగ్లాదేశ్‌లో మళ్ళీ అల్లర్లు: మహమ్మద్ యూనస్ నివాసం ముట్టడికి నిరసనకారుల యత్నం

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి మరోసారి తీవ్రరూపం దాల్చింది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు శనివారం…

కేంద్ర బడ్జెట్ 2026: అంతరిక్ష రంగానికి రూ.13,705 కోట్లు.. గ్రహాంతర పరిశోధనలపై ఇస్రో నజర్!

భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో అంతరిక్ష విభాగానికి రూ.13,705.63 కోట్లు…