Nandipet: వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకల నిర్వహణపై అవగాహన సమావేశం నిర్వహించారు. యువకులు, గణపతి మండపాల…

Kumuram Bheem: కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల విధుల బహిష్కరణ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 మంది ఒప్పంద కార్మికులు విధులను బహిష్కరించారు. భీం సొసైటీ…

KCR: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం

ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ…

Uday Krishna Reddy: ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కీలక ఆధారాలు మాయం.. ఐఫోన్ ఎక్కడ?

సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తులో…

ప్రపంచ తల్లిపాల వారోత్సవం.. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…

ఇందిరమ్మ చీరలు గోదాముల్లోనే.. మహిళలకు ఇవ్వకుండా ఎలుకల పాలు చేస్తున్నారని కృశాంక్ ఆరోపణలు

మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలను లబ్ధిదారులకు అందించకుండా గోదాముల్లో నిల్వ ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే…

JNNURM కాలనీలో వాటర్ ఫిల్టర్ ప్రారంభం.. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి

హయత్నగర్ మండలంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న JNNURM కాలనీలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను గురువారం…

బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తుండగా రైతుకు గుండెపోటు.. అక్కడికక్కడే మృతి

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (65) గుండెపోటుతో మృతి…

ఎగువ మానేరు ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సిరిసిల్ల: ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న…

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్ అవగాహన.. విద్యార్థులకు కీలక సూచనలు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.…