రాయలసీమ రైతులకు లాభాలు కురిపిస్తున్న ఆరుతడి పంట: ఎకరాకు రూ. 40 వేల వరకు స్థిర ఆదాయం!

వర్షాభావ పరిస్థితులు, తరచుగా ఎదురయ్యే కరువుతో సతమతమయ్యే రాయలసీమ రైతులకు ఆరుతడి వాణిజ్య పంటలు (ప్రత్యామ్నాయ పంటలు) సిరులు కురిపిస్తున్నాయి. వాతావరణ…

బత్తిని చేప ప్రసాదం: 176 ఏళ్ల అపార నమ్మకం.. ఆస్తమా రోగులకు సంజీవని!

హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, అనాదిగా వస్తున్న ఆనవాయితీ బత్తిని మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ. దాదాపు 176 సంవత్సరాలుగా…

పుప్పాలగూడలో ‘హైడ్రా’ భారీ ఆపరేషన్: రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బృందాలు మునుపెన్నడూ లేని విధంగా భారీ…

పవన్ కార్లు, భూముల్లో మా సొమ్ముంది: జనసేనానిపై కవిత సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న…

మెట్రో తరహాలో సిటీ బస్సు ప్రయాణం: TGSRTC ప్రత్యేక కారిడార్లతో ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ!

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూ, ప్రయాణికులకు మెట్రో తరహాలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు…

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం: నదిలో మునిగి ముగ్గురి మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.…

సింగరేణిలో రూ.1600 కోట్ల స్కామ్.. కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ..!

సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణం పై వెంటనే విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…

తెలంగాణ లో జపాన్ భారీ పెట్టుబడులు..! అగ్రికల్చర్ టెక్నాలజీతో..

తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన…

భారత్ మరో కీలక ముందడుగు..! అందుబాటులోకి ‘ఇ-85’ ఇంధనం..

ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్…

సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్…