ఒకేసారి 64 చపాతీలు తిన్న స్టార్ హీరో..! ఎవరంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం తన యవ్వనంలో జరిగిన ఓ సరదా సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఒకేసారి 64…
సుకుమార్-డీఎస్పీ 20 ఏళ్ల బంధానికి బ్రేక్..?
సుకుమార్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో హీరో ,హీరోయిన్లు,టెక్నీషియన్ అందరూ మారిపోయారు.కానీ మారంది ఒక్కరే.. తనే దేవీశ్రీ ప్రసాద్.ఆర్య,జగడం’,’ఆర్య 2′,’1:నేనొక్కడినే’ ‘రంగస్థలం’,పుష్ప,పుష్ప 2…
అయోధ్య విరాళాల్లో అవినీతిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అత్యంత…
సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు: పాకిస్థాన్కు భారత్ స్పష్టం..
సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని మరోసారి సుస్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా అడ్డుకట్ట వేసే…
రాయలసీమ ఉక్కు కల సాకారం.. జేఎస్డబ్ల్యూ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి…
ఇన్స్టాగ్రామ్ యాడ్స్పై కేంద్రం సీరియస్.. మెటాకు కేంద్ర ప్రభుత్వం షాక్.. !
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న ప్రకటనలు, సైబర్…
విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పవన్ కల్యాణ్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం…
‘ఇండియన్ డోరీ’… కేరళ తీరంలో కొత్తరకం చేప..
భారత సముద్ర జలాల్లోని అపారమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా మరో కొత్త ఆవిష్కరణ జరిగింది. కేరళ తీరంలోని అరేబియా సముద్రంలో ఐకార్-సెంట్రల్ మెరైన్…
గత ప్రభుత్వం ఇదే స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు మోసపూరితంగా శంకుస్థాపన చేసింది: సీఎం చంద్రబాబు..
గత ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో 2019, 2023లో రెండుసార్లు మోసపూరిత శంకుస్థాపనలు చేసి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని,…
ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్న్యూస్..
ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ధరల పతనానికి కారణాలు గుర్తించేందుకు…