ఫోన్ వేడెక్కిందా? ఫ్రిజ్లో పెట్టే పొరపాటు అస్సలు చేయొద్దు!
స్మార్ట్ఫోన్ను ఎక్కువసేపు ఉపయోగించడం, భారీ గేమ్స్ ఆడటం లేదా ఒకేసారి అనేక యాప్లు వినియోగించడం వల్ల ఫోన్ వేడెక్కడం సాధారణమే. అయితే…
మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీ క్యాన్సర్కు సంకేతం కావొచ్చు
మూత్రంలో రక్తం కనిపిస్తే చాలామంది దాన్ని సాధారణ ఇన్ఫెక్షన్ లేదా చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వైద్యుల ప్రకారం,…
రోహిత్ వన్డే రిటైర్మెంట్ వార్తలపై చర్చ.. బీసీసీఐ తీరును తప్పుబట్టిన అశ్విన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు అర్ధాంతరంగా ముగింపు పలకనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2027 వన్డే…
ఏడు నెలల గర్భంతోనూ షూటింగ్.. ‘రాకా’ కోసం దీపికా పదుకొణె అంకితభావం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఎనిమిది గంటల పని…
సింధు జలాల వివాదంలో పాక్కు భారీ ఎదురుదెబ్బ.. మధ్యవర్తిత్వ ఖర్చుల భారం మొత్తం ఇస్లామాబాద్పైనే
సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన కిషన్గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల వివాదంలో పాకిస్థాన్కు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య, ఆర్థిక ఎదురుదెబ్బ తగిలింది.…
ఓటరు జాబితాలో పేరు తొలగిస్తే పౌరసత్వం పోదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు…
నాగర్కర్నూల్లో అనుమానాస్పద డీఏపీ ఎరువులు సీజ్.. 111 బస్తాలు స్వాధీనం
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో అనుమానాస్పద డీఏపీ ఎరువుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన…
అమలాపురంలో విజయవంతంగా ముగిసిన కాయర్ పరిశ్రమల సదస్సు.. వ్యాపార అవకాశాలపై అవగాహన
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), కాయర్ బోర్డు…
ఆన్లైన్ గేమింగ్ కోసం మోసం.. చివరకు చైన్ స్నాచర్గా మారిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అరెస్ట్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలన ఘటన వెలుగుచూసింది. దుర్కి పోస్టాఫీస్కు చెందిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బత్తుల మునీశ్వర్ చైన్ స్నాచింగ్కు పాల్పడగా,…
ఎల్నినో ప్రభావంపై తెలంగాణ కేబినెట్ ఆందోళన.. జిల్లాల వారీగా నివేదికలకు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎల్నినో ప్రభావంపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా…