నేపాల్‌లో వరదలతో పాటు భూప్రకంపనలు.. 5.2 తీవ్రత నమోదు

హిమాలయ దేశమైన నేపాల్‌ను వరదలు వణికిస్తుండగా.. మరోవైపు భూప్రకంపనలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదికల ప్రకారం నేపాల్‌లో…

భారత్‌ను చొరబాట్ల రహిత దేశంగా మారుస్తాం: అమిత్ షా

భారత్‌ను అన్ని విధాలుగా సురక్షిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం…

కర్నూలులో ప్యానల్ లాయర్ల విధులపై రివ్యూ మీటింగ్

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్యానల్ లాయర్ల విధులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. చైర్మన్ కం జిల్లా ప్రధాన…

రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ నేతల ఆగ్రహం

విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసనలకు మద్దతు ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకే కాకుండా…

విజయ్ దేవరకొండ-రష్మిక జోడీ.. ‘రణబాలి’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటకు వెండితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ…

చక్కెర ధరలకు రెక్కలు.. పండగ వేళ వినియోగదారులకు షాక్

పండగల సీజన్‌ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పిండివంటలు, స్వీట్ల సందడి కనిపిస్తుంది. అయితే ఈసారి పండగ తీపికి చక్కెర ధరల పెరుగుదల…

రియల్‌మీ C100i 4G లాంచ్.. 6500mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్

రియల్‌మీ సంస్థ తన C సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల C100xను లాంచ్ చేసిన…

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్ రావు అరెస్ట్

హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోలు చేపట్టిన ధర్నా…

నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. అధికారుల…

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్.. ఆగస్టు 29న ఊరమాస్ ట్రీట్!

నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’…