నిర్మల్లో భారీ వర్షాల బీభత్సం.. కుప్పకూలిన పశువుల కొట్టం, ఎద్దుకు తీవ్ర గాయాలు
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులు, పశువుల కాపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కడెం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో భారీ…
వర్షాకాలమే కొత్త వెల్నెస్ సీజన్.. ప్రకృతి ఒడిలో ప్రశాంతత కోసం పెరుగుతున్న ప్రయాణాలు
ఒకప్పుడు వర్షాకాలాన్ని ప్రయాణాలకు అనుకూలం కాదని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చల్లటి వాతావరణం, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన పరిసరాల్లో…
త్వరలో అత్తగారిగా మారనున్న నటి మధు.. కుమార్తె పెళ్లిపై గుడ్ న్యూస్
1990లలో ‘రోజా’, ‘దిల్జలే’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి మధు త్వరలో అత్తగారిగా మారబోతున్నారు. ఇటీవల ఇచ్చిన…
సినిమాలకు బ్రేక్ ఇచ్చా.. కానీ మనసంతా అక్కడే ఉండేది: నటి సుధ
టాలీవుడ్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి సుధ తన సినీ జీవితంలోని ఆసక్తికర అనుభవాలను తాజాగా…
పెద్దపల్లిలో భారీ వర్షం.. రైతుల్లో మళ్లీ చిగురించిన ఆశలు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. అత్తాపూర్ పోలీసుల విచారణ
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు, దాడి ఫిర్యాదు కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు…
అనంతపురం జీజీహెచ్లో కలకలం.. ఖాళీ వాటర్ బాటిళ్లు 58 రోజుల చిన్నారి ప్రాణాలు కాపాడాయి
అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స పొందుతున్న 58 రోజుల చిన్నారిని ఆమె…
ర్యాన్ టెన్ డస్కాటెకు కేకేఆర్లో కీలక బాధ్యతలు.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియామకం
టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. ఇండియన్ ప్రీమియర్…
వివాహేతర సంబంధం అనుమానంతో భార్య హత్య.. వీడియో కాల్లో చివరి క్షణాలు చూపించిన భర్త
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెపై దాడి చేసి హత్య…
రూ.100 కోట్లకు పైగా ఆదాయం చూపిన వారి సంఖ్య భారీగా పెరుగుదల.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
భారత్లో అత్యధిక ఆదాయం ప్రకటిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో వెల్లడించిన…