‘అర్జున్ రెడ్డి’ కోసం యుద్ధమే చేశాం.. సందీప్ రెడ్డి వంగాపై విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్!

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి…

నేపాల్‌లో జలప్రళయం.. 903 మంది మృతి, 4,200 మందికి పైగా గల్లంతు!

భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌ ఇంకా కోలుకోలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ…

సుప్రీంకోర్టులో విద్యావేత్తలకు చోటేది?.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కీలక వ్యాఖ్యలు

భారత రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. గత 76 ఏళ్లలో న్యాయశాస్త్రంలో అపారమైన పరిజ్ఞానం ఉన్న ఒక్క విద్యావేత్తను కూడా సుప్రీంకోర్టు…

విక్రమ్‌-1 విజయంతో చీరాల యువకుడి సత్తా.. రాకేష్‌ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికిన విక్రమ్‌-1 తొలి ప్రైవేటు రాకెట్‌ విజయవంతమైన ప్రయోగంలో చీరాల యువకుడు గారపాటి…

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి వేధింపులు.. 1098కు ఫిర్యాదు చేసిన బాలికలు!

మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల…

క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola Razr 70.. Swarovski ఎడిషన్‌కు టీజర్!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్త అనుభూతిని అందించేందుకు మోటరోలా సిద్ధమవుతోంది. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ Swarovskiతో మరోసారి భాగస్వామ్యం…

దీప్తి శర్మ అరుదైన ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లోనే 3 వికెట్లు!

మహిళల ఆసియా కప్ 2026లో భారత్‌ ఘన విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో టీమిండియా 94…

వచ్చే మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు.. వారానికి ఒక నోటిఫికేషన్: వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య…

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ…

నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా.. భారత్, చైనాలకు కీలక విజ్ఞప్తి!

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విధ్వంసాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్వస్థలం నేపాల్…