వెయిట్ లాస్‌లో ఉడికించిన గుడ్డా.. ఆమ్లెట్టా? నిపుణులు ఏది మంచిదంటున్నారంటే!

గుడ్డును పూర్తి పోషకాహారంగా పరిగణిస్తారు. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు పలు పోషకాలు అందించే ఆహారాల్లో ఇది ఒకటి.…

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. వరుసగా ఆరో వారం తగ్గుతున్న బంగారం ధరలు

దేశీయంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. గత ఆరు వారాలుగా పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం…

BCCI చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్? అగార్కర్ స్థానంలో కీలక మార్పుపై చర్చలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్థానంలో…

బాలీవుడ్‌ను ఏలిన తొలి తెలుగు యాక్షన్ హీరో.. పైడి జైరాజ్ సినీ ప్రస్థానం ఇదే!

భారతీయ సినిమా చరిత్రలో ‘సూపర్ స్టార్’, ‘యాక్షన్ హీరో’, ‘పాన్ ఇండియా స్టార్’ వంటి పదాలు కొత్తగా అనిపించినా.. దశాబ్దాల క్రితమే…

జపాన్‌లో టోమహాక్ క్షిపణుల పరీక్షలు.. ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరిక

తూర్పు ఆసియాలో సైనిక ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జపాన్‌లో అమెరికా టోమహాక్ క్షిపణుల పరీక్షలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…

టీవీకే తొలి బడ్జెట్‌పై ఎంకే స్టాలిన్ ఫైర్.. ‘సౌండ్ లేని పటాకా’ అంటూ విమర్శలు

తమిళనాడు శాసనసభలో సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత…

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సత్తెనపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాల కాంప్లెక్స్‌లో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా…

‘డోర్ టూ డోర్ ప్రగతి’పై సమీక్ష.. పార్టీ శ్రేణులకు రామ్ మాలిక్ నాయుడు దిశానిర్దేశం

చీపురుపల్లి: నియోజకవర్గ స్థాయి ‘డోర్ టూ డోర్ ప్రగతి’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర…

ఎగువ మానేరు ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సిరిసిల్ల: ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న…

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్ అవగాహన.. విద్యార్థులకు కీలక సూచనలు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.…