OnePlus 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్లో రూ.8,000 వరకు తగ్గింపు!
ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ శుభవార్త అందించింది. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా OnePlus 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్పై…
ఎమర్జెన్సీ ఫండ్కు FD మంచిదా? బంగారం బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారు
జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అవసరం వస్తుందో ముందుగా ఊహించడం కష్టం. అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో…
రిపోర్టర్ ప్రశ్నకు ప్రియా ప్రకాష్ వారియర్ స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న వీడియో
కన్నుగీటిన ఒక్క సీన్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘లవర్స్ డే’…
‘సత్య’.. భారతీయ గ్యాంగ్స్టర్ సినిమాలకు కొత్త దారి చూపిన రామ్ గోపాల్ వర్మ క్లాసిక్
భారతీయ చలనచిత్ర చరిత్రలో గ్యాంగ్స్టర్ డ్రామాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘సత్య’ ఒకటి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 1998లో…
‘శాటిలైట్ కిల్లర్స్’ ముప్పు.. ప్రమాదంలో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలు
అంతరిక్షంలో శాటిలైట్లను లక్ష్యంగా చేసుకున్న దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంటర్నెట్, జీపీఎస్, బ్యాంకింగ్, రక్షణ సమాచార వ్యవస్థలు, వాతావరణ…
రూ.2,000 పైబడిన UPI లావాదేవీలపై ఛార్జీలు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించనున్నారనే వార్తలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ర్యాలీ.. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా…
దాచేపల్లిలో వైసీపీ రిలే నిరాహార దీక్ష.. డీఎస్సీపై సీబీఐ విచారణకు కాసు మహేష్ రెడ్డి డిమాండ్
పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ దీక్షలో…
ప్రపంచ తల్లిపాల వారోత్సవం.. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…
ఇందిరమ్మ చీరలు గోదాముల్లోనే.. మహిళలకు ఇవ్వకుండా ఎలుకల పాలు చేస్తున్నారని కృశాంక్ ఆరోపణలు
మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలను లబ్ధిదారులకు అందించకుండా గోదాముల్లో నిల్వ ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే…