రాజాం: మెగా డీఎస్సీ అవకతవకలపై వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసులతో వాగ్వాదం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.…

Unguturu: DSC-2025 అక్రమాలపై CBI విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ

ఉంగుటూరు నియోజకవర్గంలో DSC-2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై CBI విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

Bonda Uma: డీఎస్సీపై వైసీపీ గలాటా చేస్తోంది.. బోండా ఉమా తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు కొనసాగుతున్నాయి. డీఎస్సీ పేరుతో…

Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ.. తెరపైకి పలువురి పేర్లు!

విజయ డైరీ ఛైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఛైర్మన్ పదవిని తమకు అనుకూలమైన వారికి ఇవ్వాలంటూ పలువురు…

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ర్యాలీ.. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా…

దాచేపల్లిలో వైసీపీ రిలే నిరాహార దీక్ష.. డీఎస్సీపై సీబీఐ విచారణకు కాసు మహేష్ రెడ్డి డిమాండ్

పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ దీక్షలో…

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్.. యువ క్రీడాకారులకు సువర్ణావకాశం

వాలీబాల్ క్రీడకు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఊపు తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సంస్థ కీలక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్,…

వేదావతి ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్.. 80 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

కర్నూలు జిల్లాలోని వేదావతి ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శిరి పరిశీలించారు. హాలహర్వి మండలం అమృతాపురం గ్రామ సమీపంలో…

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సత్తెనపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాల కాంప్లెక్స్‌లో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా…

‘డోర్ టూ డోర్ ప్రగతి’పై సమీక్ష.. పార్టీ శ్రేణులకు రామ్ మాలిక్ నాయుడు దిశానిర్దేశం

చీపురుపల్లి: నియోజకవర్గ స్థాయి ‘డోర్ టూ డోర్ ప్రగతి’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర…