రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర: ‘ఆ భూమి మాదే’ అంటూ హైకోర్టుకెక్కిన ఎస్బీఐ!

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ ప్రాంతమైన రాయదుర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ ఒక ఎకరం భూమి ఏకంగా…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు…

ఆదిలాబాద్ సీసీఐ (CCI) పరిశ్రమను అమ్మేందుకు భారీ కుట్ర.. మాజీ మంత్రి జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు!

ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమ చుట్టూ ఇప్పుడు రాజకీయ కాక రగులుకుంటోంది. ఈ ప్రభుత్వ రంగ…

రొయ్యల ఫీడ్ ధరలు పెంచితే సహించేది లేదు.. అక్వా రైతుల పక్షాన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

రాష్ట్రంలోని అక్వా రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, రొయ్యల ఫీడ్ (మేత) ధరలను ఎట్టి…

అనుమానాస్పద స్థితిలో విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. వీడని మిస్టరీ!

విశాఖపట్నానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (టెకీ) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కెరీర్‌లో స్థిరపడి, ఎంతో…

హైదరాబాద్‌ రోడ్లపై కొనసాగుతున్న ‘గలీజ్ దందా’.. సీపీ సుమతి రంగంలోకి దిగినా మారని పరిస్థితి!

విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోని పలు ప్రధాన రహదారులపై చీకటి పడితే చాలు అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్,…

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ దాడుల కలకలం.. అవినీతి అధికారుల్లో మొదలైన వణుకు!

హైదరాబాద్ మహానగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు ఏసీబీ అధికారులు…

ప్రమాదవశాత్తు బావిలో పడిన గోమాత.. సురక్షితంగా రక్షించిన అధికారులు

మేత కోసం వెళ్లిన ఒక ఆవు ప్రమాదవశాత్తు లోతైన బావిలో పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. వ్యవసాయ బావికి…

కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకే.. ఐటీ ప్యాకేజీలు కూడా వారి ముందు జుజుబీ!

హైదరాబాద్ అనగానే బిర్యానీ తర్వాత అందరికీ టక్కున గుర్తొచ్చేది ఇరానీ చాయ్. అందులోనూ ‘కేఫ్ నీలోఫర్’ చాయ్, ఉస్మానియా బిస్కెట్లకు నగరంలో…

హైదరాబాద్ ఘన చరిత్రకు సాలార్‌జంగ్ మ్యూజియం నిలువెత్తు ప్రతీక

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సాలార్‌జంగ్ మ్యూజియం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి…