పంచాయతీ భవనం నిర్మాణంపై వివాదం.. రెండు తండాల మధ్య ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు తండా గ్రామ పంచాయతీలో కొత్త పంచాయతీ భవనం నిర్మాణం వివాదానికి దారితీసింది. భవనాన్ని…

నిర్మల్‌లో భారీ వర్షాల బీభత్సం.. కుప్పకూలిన పశువుల కొట్టం, ఎద్దుకు తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులు, పశువుల కాపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కడెం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో భారీ…

పెద్దపల్లిలో భారీ వర్షం.. రైతుల్లో మళ్లీ చిగురించిన ఆశలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం…

మెట్‌పల్లిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం.. చెట్టును ఢీకొని పలువురికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా…

భద్రకాళి అమ్మవారి శాఖంబరి నవరాత్రుల్లో 14వ రోజు విశేషాలు

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు,…

దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఆగస్టు 10న ‘చలో ఢిల్లీ’ పిలుపు

దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ‘చలో…

నిజామాబాద్‌లో విషాదం.. ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటిలో పడి నలుగురు గల్లంతు

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)ను సందర్శించేందుకు వెళ్లిన ఒకే బృందానికి…

ప్రజా సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి దృష్టి.. అర్జీలు స్వీకరణ

నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ఉన్న ఇందిరా భవన్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్…

ముకుందాపురంలో మహిళా సంఘ బంధ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో మహిళా సంఘ బంధ భవనాన్ని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా…

గాంధీ ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తుల చికిత్సకు ఆధునిక పరికరాల ప్రారంభం

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి…