ప్రధాని మోదీ హత్యకు కుట్ర..? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమ్రీ…

కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..

కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు…

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు..

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్…

శబరిమల కేసులో కీలక మలుపు..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే…

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఐదు…

ముగిసిన ప్రచార పర్వం.. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్..

దేశంలో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. కేరళ, అస్సాం…

తండ్రీ కొడుకుల లాకప్‌ డెత్‌ కేసులో.. 9 మంది పోలీసులకు మరణశిక్ష..

తమిళనాడులో సంచలనం సృష్టించిన సాథాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్‌…

హర్మూజ్ జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి చూస్తారు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు నేరుగా, కఠినమైన…

ఏఐ సాయంతో అమెరికా సైనిక రహస్యాల గుట్టురట్టు..!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీలు అమెరికా సైనిక కదలికలపై నిశితంగా నిఘా పెట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…

టెక్ దిగ్గజ సంస్థ ‘డెల్’ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్..

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ డెల్‌ను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC)…