ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా..!

17 ఏళ్ల తర్వాత టీమిండియా పొట్టి కప్పును సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 11…

సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్..

సాంకేతి పరిజ్ఞానం పెరిగేకొద్ది అభివృద్ధితో పాటు మనవాలికి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మంచికోసం ఉపయోగించాల్సిన పరిజ్ఞాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుకుంటున్నారు.…

టీమిండియాకు కొత్త స్పాన్సర్లుగా కాంపా, ఆటంబర్గ్..

భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్లు వచ్చేశారు. బీసీసీఐ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ఇక నుంచి భారత క్రికెట్ జట్టు…

ఐపీఎల్ 2024 మినీ వేలం.. లిస్టులో 214 మంది భారత్ ప్లేయర్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 2024 కి అంతా…

ధోనీ పరువు నష్టం కేసు.. IPS అధికారికి జైలు శిక్ష..

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం గురించి అనుచిత వ్యాఖ్యలు…

ఐపీఎల్ వేలానికి 1166 మంది ప్లేయర్లు నమోదు..

డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరుగనుంది. అయితే 10 ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌…

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..

2024 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు 19 జట్లు అర్హత సాధించాయి. టోర్నీకి అర్హత సాధించిన జట్లు ఇవే: వెస్టిండీస్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా,…

ఆ ఓటమి నన్ను బాధించింది: కపిల్‌ దేవ్..

ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై మాజీ ఆటగాడు కపిల్ దేవ్ మరోసారి స్పందించారు. ‘నేటి క్రికెటర్లు వన్డే ప్రపంచప్‌ను గెలవలేకపోయారు. అయితే…

DEC 19న ఐపీఎల్ మినీ వేలం..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ మరో ఎడిషన్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో డిసెంబర్ 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు.…

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం డీజీపీ విశాఖకు చేరుకున్నారు.…