జాన్వీ కపూర్‌కు కాస్ట్లీ గిఫ్ట్‌… ఎవరిచ్చారంటే..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. సుమారు రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును ఆమె కానుకగా…

జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

జమిలి ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ…

రాష్ట్రపతికి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు… ఎందుకంటే..!

ఇకపై బిల్లుల ఆమోదంలో జాప్యానికి తావుండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్‌లు నిర్ణీత సమయంలో…

వైసీపీకి మరో షాక్..! నిడదవోలు మున్సిపాలిటీ జనసేనదే..

ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా…

నేషనల్ హెరాల్డ్ కేసు..! రూ.700 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ రెడీ..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్…

ఈ నెల 14 నుంచి భూభారతి అమలు..!

ఈ నెల 14వ తేదీ నుంచి భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో…

ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం..

తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ తరహాలో…

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ..! ఎమ్మెల్సీ అభ్యర్థి పై చర్చ..!

హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను శనివారం కేంద్రమంత్రి బండి సంజయ్…

వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అనౌన్స్..!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీని మళ్లీ రీఛార్జ్ చేసే పనిలో పడ్డారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి..…

తిరుమలలో మహాపరాథం..! చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి..

తిరుమలలో మహాపరాథం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా…