విద్యుత్ ఛార్జీలు యథాతథం..

రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నవే కొనసాగనున్నాయి. ఛార్జీలను యథాతథంగా కొనసాగించాలని పేర్కొంటూ విద్యుత్ నియంత్రణ మండలికి…

రాజమౌళి- మహేశ్ మూవీ ప్రారంభం అప్పుడేనా.?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రాబోతున్న సినిమా అప్ డేట్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు.…

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో మూవీ…!

అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం…

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితుడి అరెస్ట్..

బెంగళూరు రామేశ్వరం కేఫ్ ఐఈడీ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారి…

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్..

ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్…

‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు నచ్చడం లేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్…

నేడే టీడీపీ రెండో జాబితా..

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు…

జనసేన రెండోజాబితాలో 9మందికి పవన్ కళ్యాణ్ గ్రీన్‌సిగ్నల్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడిన తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడును పెంచాయి. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి…

జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్..

ఏపీలో 2018లో గ్రూప్-1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పలువురు మాజీ సీఎంలకు చోటు కల్పించింది. ఇటీవల హరియాణా సీఎం పదవికి రాజీనామా చేసిన…