బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్: కారణమైన ‘ఆపరేషన్ సింధూర్’

భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన…

అమెరికా షట్‌డౌన్ ఎఫెక్ట్: ట్రంప్ సర్కార్ సంపద రూ.62 వేల కోట్లకు పైగా ఆవిరి

అమెరికా చట్టసభ సభ్యుల మధ్య కీలక బిల్లులపై సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ 31 రోజులుగా కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ…

డేంజర్‌లో పాకిస్తాన్: సింధు జలాల నియంత్రణతో పాక్‌లో వినాశనం తప్పదా?

పాకిస్తాన్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని, భారత్ సింధు నదీ ప్రవాహాన్ని నియంత్రించగలిగితే ఆ దేశంలో వినాశనం తప్పదని పర్యావరణ ముప్పు…

చైనాపై సుంకాలు 10% తగ్గింపు: జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య దక్షిణ కొరియాలోని బుసాన్‌లో గురువారం సుమారు రెండు…

జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ సీజేఐగా నియామకం: నవంబర్ 24న బాధ్యతలు

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్…

ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసం: అరేబియా సముద్రంలో ఇరాన్ మత్స్యకారుడి రక్షణ

అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (ICG) మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కొచ్చి తీరానికి సుమారు 1,500…

డోనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ: ఉపాధ్యక్ష పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2028లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చారు. మలేషియా నుండి జపాన్ రాజధాని టోక్యోకు వెళ్తున్నప్పుడు…

నాసా వ్యోమగామి పంచుకున్న హిమాలయాల అద్భుత దృశ్యాలు: మౌంట్ ఎవరెస్ట్‌పై కొత్త చర్చ

ఇటీవల మౌంట్ ఎవరెస్ట్‌ను భారతదేశంలోని బీహార్ రాష్ట్రం నుండి చూసి ప్రజలు ఆశ్చర్యపోయిన నేపథ్యంలో, నాసాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి డాన్…

స్నేహం ముసుగులో చైనా కుట్ర: భారత్ సరిహద్దుల్లో భారీ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు

ఒకవైపు భారతదేశంతో స్నేహపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు చైనా సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థను మోహరిస్తోంది. గల్వాన్ లోయకు…

సింధూ నది తరహాలో కునార్ నదిపై డ్యామ్‌ల నిర్మాణం: పాక్‌కు నీటిని నిలిపివేయనున్న తాలిబన్లు

ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పహల్గామ్ ఘటన తర్వాత భారత్ సింధూ నదీ జలాలను నిలిపివేసిన తరహాలోనే, ప్రస్తుతం అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం…