కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 400 ఎకరాలకు సంబంధించిన భారత…
Author: editor tslawnews
మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డికి సిట్ నాలుగోసారి నోటీసులు..
మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ…
దేశంలోనే తొలిసారి… రైల్లో ఏటీఎం..!
ముంబయి నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలో…
ఎమ్మెల్యే సంజయ్ పై కవిత సంచలన వాఖ్యలు..! అందుకోసమే పార్టీ మారడా..?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించిందని, ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు..!
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ…
వక్ఫ్ చట్టం పిటిషన్లపై విచారణ… సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
వక్ఫ్ సవరణ చట్టం-2025ను ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన…
అమరావతికి అభివృద్ధికి రూ. 47,000 కోట్లు అవసరం..!: సీఎం చంద్రబాబు..
రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవసరమవుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు,…
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్పై అనుచిత వ్యాఖ్యలు… నిందితుడి అరెస్టు..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు…
జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. జపాన్లోని…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలు విడతలవారీగా మూసివేత..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాంలను విడతల వారీగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ…