‘తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం’: సీఎం రేవంత్ రెడ్డికి డాక్టర్ నోరి దత్తాత్రేయుడి అభినందన లేఖ!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను విజయవంతంగా నిర్వహించడంపై ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు…

తత్కాల్ టికెట్ల జారీలో కీలక మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన!

రైల్వే శాఖ (Ashwini Vaishnav) తత్కాల్ టికెట్ల జారీ వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. ఇది నకిలీ టికెట్లను అడ్డుకోవడానికి, ప్రయాణీకులకు…

వ్యక్తిత్వ హననంపై పవన్ కల్యాణ్ పోరాటం: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవానికి…

తొలిదశ పంచాయతీ ఫలితాలపై కేటీఆర్ ట్విట్: రేవంత్ సర్కారుపై సంచలన సెటైర్లు!

తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (గతంలో ట్విట్) వేదికగా సంచలన…

ప్రపంచకప్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సన్మానం: ఒక్కో ప్లేయర్‌కు ₹5 లక్షలు!

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్…

టికెట్ల పెంపు ఉండదు: ప్రొడ్యూసర్‌లు, హీరోలు ఇక రావొద్దు! – మంత్రి కోమటి రెడ్డి షాకింగ్ కామెంట్స్

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సినిమాల టికెట్ల రేట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తమ…

ద్వైపాక్షిక సంబంధాల మెరుగు: చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించిన భారత్

దాదాపు ఆరేళ్లుగా భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకున్న ప్రతిష్ఠంభన క్రమంగా తొలగిపోతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా…

కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలి: సోనియాకు ఒడిశా మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ!

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని, వయసు పైబడిన మల్లికార్జున ఖర్గేను తప్పించాలని ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్…

బీహార్‌లో ఆరోగ్య సంక్షోభం: సీతామఢీ జిల్లాలో 7,400 హెచ్ఐవీ కేసులు నమోదు!

బీహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ (HIV) కేసులు ఆందోళనకరమైన స్థాయికి చేరాయి. జిల్లా ఏఆర్‌టీ (యాంటీరెట్రోవైరల్ థెరపీ) కేంద్రం విడుదల చేసిన…

భీరంగూడ హత్యకేసులో ఊహించని మలుపు: ‘కొడుతుంటే అడ్డుపడి చనిపోయాడు’ – యువతి తల్లి సంచలన ప్రకటన

సంగారెడ్డి జిల్లా భీరంగూడలో జరిగిన యువకుడు కాకాణి శ్రవణ్‌ సాయి (19) హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో…