ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం.. ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: సీఎస్ సంజయ్ జాజు

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా…

ఆన్‌లైన్ గేమింగ్ కోసం మోసం.. చివరకు చైన్ స్నాచర్‌గా మారిన బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ అరెస్ట్

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలన ఘటన వెలుగుచూసింది. దుర్కి పోస్టాఫీస్‌కు చెందిన బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బత్తుల మునీశ్వర్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడగా,…

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ కేబినెట్ ఆందోళన.. జిల్లాల వారీగా నివేదికలకు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎల్‌నినో ప్రభావంపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా…

జనగామ బైపాస్‌లో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జనగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఎదురెదురుగా…

వరంగల్‌లో పారిశుధ్యంపై కలెక్టర్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక…

సంఘ భవనానికి స్థలం కేటాయించాలి.. డిప్యూటీ మేయర్ సునీల్‌రావుకు ఎలక్ట్రికల్ వర్కర్ల వినతి

కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ…

సిరిసిల్లలో కౌన్సిలర్ వినూత్న నిరసన.. స్వయంగా మురికి కాలువ శుభ్రం చేసి ప్రశంసలు

సిరిసిల్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా 7వ వార్డు కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం స్వయంగా మురికినీటి కాలువను శుభ్రం చేశారు.…

ఎల్‌నినోపై రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ అధికార ప్రతినిధి హరిప్రసాద్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు…

కరీంనగర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ.. కార్యక్రమాన్ని పరిశీలించిన మేయర్ శ్రీనివాస్

కరీంనగర్ నగరంలోని రెండో డివిజన్ తీగల గుట్టపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive…

సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి: హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, గోదావరి–నల్లమల కేసులో సుప్రీంకోర్టు…