తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

హైదరాబాద్: తెలంగాణలో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకూ అన్ని పార్టీ మద్దతుదారులు జోరుగా ప్రచారం నిర్వహించారు. శనివారం సాయంత్రం…

ఛలో రాజ్‌భవన్‌ సీపీఐ పిలుపునిచ్చింది. రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఛలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు…

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

ఉప్పల్ : వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్…

టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియకు చేదు అనుభవం… అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని కామేపల్లి మండల గోవింద్రాల గ్రామానికి వెళ్లిన హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్…

రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేయండి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’…

ఇంటర్ విద్యార్థుల మరణాలపై బంద్ కు పిలుపునిచ్చిన బిజెపి నాయకులు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో **ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకల వలన 23 మంది అమాయక ఇంటర్ విద్యార్థులు…

ఆకతాయిల పనిపట్టిన షీటీమ్స్..

హైదరాబాద్ : విద్యార్థినులు, యువతులు, ఉద్యోగినుల వెంటపడుతున్న 38 మంది ఆకతాయిలను నెల రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. బాధితులు ఇచ్చిన…

మాజీ ఐఏఎస్‌ ఖాతా నుంచి రూ.63 లక్షలు డ్రా..డ్రైవర్‌ అరెస్టు

హైదరాబాద్ : మాజీ ఐఏఎస్‌ అధికారిని మోసం చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌…

ఇంటర్ ఎఫెక్ట్ : ఉన్నత విద్యలో సంస్కరణలకు పూనుకున్న విద్యా మండలి..

  రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు…

బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ

నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45…