దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రజలకు పార్టీపై…
Category: NATIONAL
భారత నౌకాదళంలోకి అత్యాధునిక యుద్ధ నౌకలు..
భారత నౌకాదళంలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలను చేర్చుకుంది. ఈ మేరకు కొచ్చి షిప్యార్డ్లో తయారయ్యే 8…
ఉచిత బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం..
ఉచిత రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల…
ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు..
ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి…
26/11 ముంబై దాడులు జరిగి నేటితో 15 ఏళ్లు..
మహారాష్ట్రలోని ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి ఆదివారంతో 15 ఏళ్లు అయ్యాయి. 2008 నవంబర్ 11న ఉగ్రవాదులు ముంబైలో వరుసదాడులకు పాల్పడ్డారు.…
ఇండియాకు రానున్న ఎలాన్ మస్క్..
వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన టెస్లా కార్లు భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య…
సూర్యుడికి మరింత చేరువగా ‘ఆదిత్య ఎల్-1’..
సూర్యుడిపై అధ్యయనం జరిపేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. త్వరలోనే ఆదిత్య ఎల్-1 తన…
మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా..
బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లకు ఆర్బీఐ కోట్ల రూపాయల జరిమానా విధించారు. మొత్తం మూడు బ్యాంకులకు…
బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: మోదీ..
బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. కామారెడ్డి సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలకు డబ్బు…
28న స్వలింగ వివాహాలపై విచారణ..
స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు…