మరో సంస్థకు ఇంటర్ ఫలితాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ డేటా ప్రాసెసింగ్ బాధ్యతలు……..
హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ ఫలితాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి కొనసాగుతోందని తెలంగాణ ఇంటర్…
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం..
హైదరాబాద్: తెలంగాణలో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకూ అన్ని పార్టీ మద్దతుదారులు జోరుగా ప్రచారం నిర్వహించారు. శనివారం సాయంత్రం…
ఆప్ తరఫున ప్రచారం చేయనున్న ప్రకాశ్రాజ్……
దిల్లీ: లోక్సభ ఎన్నికల సందర్భంగా తాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ప్రకటించారు. ఈ…
ఛలో రాజ్భవన్ సీపీఐ పిలుపునిచ్చింది. రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత..
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఛలో రాజ్భవన్కు సీపీఐ పిలుపునిచ్చింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు…
ఇంకెమ్ ల్యాబ్ను సీజ్ చేసిన అధికారులు….
హైదరాబాద్: ‘డేట్ రేప్ డ్రగ్’.. ‘పార్టీ డ్రగ్’గా పేరొందిన ‘కెటమిన్’ను హైదరాబాద్లోని నాచారం పారిశ్రామికవాడలో అక్రమంగా తయారుచేస్తున్న ల్యాబ్ను నార్కొటిక్ అధికారులు గుర్తించారు.…
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు
ఉప్పల్ : వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్…
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియకు చేదు అనుభవం… అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని కామేపల్లి మండల గోవింద్రాల గ్రామానికి వెళ్లిన హరిప్రియ నాయక్ను కాంగ్రెస్…
ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక
అమరావతి: ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి…
ఫణి ప్రభావంతో ఒడిశాలో నీట్ వాయిదా
ఒడిశా రాష్ట్రంపై ఫణి సూపర్ సైక్లోన్ బుసలుకొట్టిన నేపథ్యంలో అక్కడ నీట్ పరీక్షను వాయిదా వేశారు. ఆలిండియా స్థాయి మెడికల్ ఎంట్రన్స్…
రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయండి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’…