ఇంటింటా ప్రచారం లో తెరాస 1 వ ఎంపిటిసి అభ్యర్థి బూర భాను


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గన్నేరువరం తెరాస పార్టీ 1 వ ఎంపీటీసీ అభ్యర్థి బూర భాను చేతన్య వెంకటేశ్వర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు బూర భాను చేతన్య,వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం ఇవ్వండి అన్నారు. ఈకార్యక్రమంలో కాంతాల విక్రమ్ రెడ్డి,నర్సింహారెడ్డి,నాందేవ్,నాయకులు, కార్యకర్తలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *