ఇంటర్ బోర్డు లో జరిగిన అవకతోవకల పై విద్యార్థులకు న్యాయం కోసం సంతకాల సేకర ……

ఇంటర్ బోర్డు లో జరిగిన అవకతోవకలకు బలి అయిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలని మాలాకాజ్గిరి “ఎన్ ఎస్ యూ ఐ ” నాయకుడు సాయి ఆధ్వర్యంలో సంతాకాల సేకరణ చేసారు . బారి సంఖ్య లో యువత , పెద్దలు వచ్చి సంతకాలు చేసారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూత్ కాంగ్రెస్ నాయకుడు పోల్కం అవినాష్ విచ్చేసారు  అలాగే ఈ కార్యక్రమంలో  వాసు , సాయిరాం , సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *