అశిర్వదిస్తే అభివృద్ధి చేస్తా – తెరాస అభ్యర్థి తెరాస ఎంపిటిసి అభ్యర్థి సామ మనోహర్ రెడ్డి


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పంజుగుల తుర్కపల్లి: టిఆర్ఎస్ పార్టీ MPTC అభ్యర్థి తుర్కలపల్లి గ్రామంలో ముమ్మర ప్రచారం చేపట్టిన సామ మనోహర చెన్నకేషవ్ ప్రచారాన్ని నిర్వహించారు. TRS పార్టీ కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు.ఈ కార్యక్రమంలో తుర్కలపల్లి గ్రామ సర్పంచ్ ఎల్లయ్య, పంజుగుల గ్రామ సర్పంచు పద్మ అంజియాదవ్, మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, పరుషారాములు,ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, గణేష్, రాజు, నందు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *