వాజ్‌పేయి కవితను షేర్‌ చేసిన ప్రధాని మోదీ

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో…

టమాట లోడులో మద్యం బాటిళ్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నకిలీ మద్యం కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి సరఫరా అవుతోంది. ప్రధానంగా నిత్యావసర సరుకుల వాహనాలను అనుమతిస్తుండటంతో అక్రమ మద్యం…

మార్చి నెల సగం జీతమే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు మార్చి నెల జీతం సగమే అందనుంది. రెండు వారాలుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో…

రూ.500 కోట్ల విరాళం

ఆదిత్య బిర్లా గ్రూపు కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చింది. పీఎంకేర్స్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక…

ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆవేదన

సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఏప్రిల్‌ అంటే పెళ్లిళ్ల మాసం. కొద్ది రోజుల క్రితమే క్రికెట్‌ సీజన్‌ ముగియడంతో పాటు వాతావరణం మారిపోయి…

‘రెచ్చిపోదాం బ్రదర్‌’…

రవికిరణ్‌.వి, అతుల్‌ కులకర్ణి  ప్రధాన పాత్రల్లో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్‌’. ప్రచోదయ ఫిలిమ్స్‌ పతాకంపై వి.వి…

క్యాజువాలిటీల్లో విధులంటేనే భయపడుతున్న వైద్య సిబ్బంది

కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో క్యాజువాల్టీల్లో విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది భయపడుతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతరత్రా…

వారిలో 89 మందికి నెగిటివ్‌

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్‌–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా…

నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:► నేడు పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.► ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్న ప్రభుత్వం► పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయం► కోటి…

కోవిడ్‌–19పై జనం మాట

మహానగరాలకే  కొవీఢ్19 ముప్పు అత్యధికంగా ఉందని ఆయా నగరాల ప్రజలు భావిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికే కోవిడ్‌–19పై అవగాహన…