వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కరోనా విజృంబిస్తున్న వేల , ఆంధ్ర సీఎం జగన్ అన్నిటిని సామరస్య పూర్వకంగా సమన్వయ పరుస్తూ…

నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ :  ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త .. పంట నష్టం రైతులకి త్వరలోనే అందివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం .  రాష్ట్రంలో గతేడాది అధిక వర్షాలు,…

నేటి తాజా సంక్షిప్త సమాచారం .. కరోనా వార్తల సమాహారం

ఆంధ్రప్రదేశ్‌ : ► నేడు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. వీడియో…

ఆంధ్రప్రదేశ్ లో విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ,  వారంతా కరోనా  నెగటివ్ గా  తేలారు అని రాష్ట్ర ప్రభుత్వం…

దేశ వ్యాప్త కరోనా వైరస్ పై సంక్షిప్త సమాచారం :తప్పక చదవండి

తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి…

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానం

ఆంధ్ర ప్రదేశ్ :  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలునిర్వహిస్తున్న నేపథ్యంలో, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వివిధ…

ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 48.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల…

ఒక్క నెలలో 10 రేట్లు పెరిగిన ఇంటర్నెట్ వినియోగం

లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 12 శాతం డేటా వాడకం పెరిగినట్లు టెలికాం…

తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ :  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని…

చిరు వ్యాపారి విరాళం అందచేసిన చిరువ్యాపారి చెల్లబోయిన వీరరాఘవులు

రోజూ కష్టపడి తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయటం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార…