రూపాయి రికార్డు కనిష్టానికి పతనం: ద్రవ్యోల్బణం ఒత్తిడిలోనూ రూపాయి స్థిరంగా ఉంది – నిర్మలా సీతారామన్

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (దాదాపు రూ. 89.95) పడిపోయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక…

పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: టీటీడీకి 99 ఏళ్ల లీజుకు 10 ఎకరాల భూమి కేటాయింపు

బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆలయ…

మోదీ-పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణ: సానుకూల శక్తికి ప్రతీకగా ‘హెలికోనియా’ మొక్క

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక భేటీలో,…

రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ఐటీసీ మౌర్య ‘చాణక్య సూట్’: ఒక్క రాత్రి అద్దె రూ. 10 లక్షలా?

నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం ఢిల్లీలోని విలాసవంతమైన ఐటీసీ మౌర్య హోటల్‌లో ‘చాణక్య…

ఇండిగో విమానాల రద్దు: 2 రోజుల్లో 300+ ఫ్లైట్లు రద్దు – ప్రధాన కారణాలు: కొత్త డ్యూటీ నిబంధనలు, సాంకేతిక సమస్యలు, వాతావరణం!

గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమాన సేవలు రద్దు కావడం, వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడటానికి ప్రధాన…

కర్ణాటక సీఎం పదవిపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు: డీకేతో రెండోసారి భేటీ

కర్ణాటకలో ముఖ్యమంత్రి (సీఎం) పదవిపై సీఎం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు…

పీఎంఓ పేరు ‘సేవా తీర్థ్’గా మార్పు, రాజ్‌భవన్‌లు ఇక ‘లోక్‌భవన్‌లు’

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును ఇకపై…

భారత్‌లోనే తొలి 16 అంతస్తుల రైల్వే స్టేషన్‌: అహ్మదాబాద్‌లో మల్టీ మోడల్ హబ్ నిర్మాణం

మన దేశంలో తొలిసారిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది కేవలం రైల్వే స్టేషన్‌…

కర్ణాటక కాంగ్రెస్‌లో గ్రూప్‌లు లేవు: బ్రేక్‌ఫాస్ట్ చర్చపై డీకే శివకుమార్ కీలక వివరణ

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ చర్చలపై వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య…

లక్కీ బహిన్ పథకంపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ‘భర్తలు రూ.100 కూడా ఇవ్వరు, బీజేపీకే ఓటు వేయండి’

మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ స్థానిక ఎన్నికల ర్యాలీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట్లో భర్తలు అవసరాలకు…