అమిత్ షా ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మోదీ

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఎన్డీయే పక్షాల నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన…

వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోదీ కథ అప్పుడే ముగిసేది: యశ్వంత్ సిన్హా

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కనుక వెనక్కి తగ్గకుంటే ప్రధాని మోదీ కథ అప్పుడే ముగిసేదని కేంద్ర మాజీ మంత్రి…

విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచి స్పృహ కోల్పోయిన పైలట్!

నిద్రలేమితోపాటు అల్పాహారం తీసుకోకుండా ఫ్లైటెక్కిన ఓ పైలట్ మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన విమానాన్ని…

ప్రధాని మోదీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం….

న్యూఢిల్లీ: భారత సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్’ సంచలన…

రిలయన్స్ కు అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు కూడా నష్టాలే

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో,…

నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ. మే 30న తదుపరి విచారణ……

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ…

శ్రీలంకలో భారత జర్నలిస్ట్ అరెస్ట్…బాంబు పేలుళ్ల కవరేజీకి వెళ్లి..ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నేరుగా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో అతడిపై పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు.

శ్రీలంక బాంబు పేలుళ్ల కవరేజీకి వెళ్లిన ఓ భారత జర్నలిస్ట్ కటకటాల పాలయ్యాడు. అక్కడి నిబంధనలు తెలుసుకోకుండా కవరేజీ చేసి ఇరుక్కుపోయాడు.…

శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన కేఏ పాల్

ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.…

పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు

పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా…

రన్వేపై జారిపోయిన విమానం

రన్వేపై జారిపోయిన విమానం కాట్మండ్‌ : నేపాల్‌ రాజధాని కాట్మండ్‌లోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్‌ఆఫ్‌…