రాయచోటి ఉగ్రవాదుల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..!

రాయచోటి ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1995 తమిళనాడు పేలుళ్ల తర్వాత రాయచోటిలో మకాం వేశారు ఈ ఉగ్రవాదులు.…

ఢిల్లీ సర్కారు కొత్త రూల్..! చవకగా పెట్రోల్, డీజిల్ వాహనాలు..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన “ఎండ్ ఆఫ్ లైఫ్” (EOL) వాహన విధానం…

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు ఇవే..! పాన్ కార్డు, క్రెడిట్ కార్డు, రైలు టికెట్లపై కీలక మార్పులు..!

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్…

భారత్‌తో బంధం ప్రత్యేకం ..! : వైట్ హౌస్

భారత్‌తో తమ మైత్రి చాలా ప్రత్యేకమైనదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక అత్యంత కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా మరోసారి స్పష్టం…

ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక కుట్రకోణం..?

ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ లో దుర్ఘటనకు గురై 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి…

కోల్ కతా లా స్టూడెంట్ పై అత్యాచార ఘటన… కీలకం కానున్న సీసీటీవీ ఫుటేజి..

కలకత్తాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై…

కోల్‌కతా గ్యాంగ్‌ రేప్ లో ఓ సైకో..! ఏళ్లుగా అమ్మాయిలకు నరకం..!

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో…

దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఓటింగ్..! ఎక్కడంటే..?

భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి బీహార్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే…

ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మిస్తున్న పాక్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్..

పాకిస్థాన్ తమ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరియు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను…

దేశంలోనే తొలి ఏఐ డిజిటల్ హైవే..! ఇక రూల్స్ తప్పితే అంతే..!

మనం చూసేదంతా డిజిటల్ ప్రపంచం. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్. ఈ రెండిట్నీ సమర్థంగా ఉపయోగించుకుంటే అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు…