బడ్జెట్‌లో హోటళ్ల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్‌పై 12 శాతం విధించాలని ట్రావెల్ సంఘాల విన్నపం..

దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి.. జిసిటి పన్నుని తగ్గించాలని ముఖ్యంగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో హోటళ్ల బోర్డింగ్…

అధికార పక్షాన్ని అదుపులో ఉంచే ‘షాడో క్యాబినెట్’ అంటే ఏమిటో తెలుసా..?

షాడో క్యాబినెట్ భారత దేశంలో ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. కానీ అగ్ర దేశాలైన యూకే, ఆస్త్రేలియా కెనడా వంటి దేశాలలో…

‘టెర్రరిస్టుల కంటే ఒక్కడుగు ముందుండాలి’.. భద్రతా ఏజెన్సీలకు అమిత్ షా కీలక సూచన..

టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు దేశంలోని అన్ని భద్రతా, నిఘా ఏజెన్సీలు కలిసి పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.…

విద్యారంగానికి కేంద్ర బడ్డెట్ లో ప్రాధాన్యం ఎంత..?

విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం. విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని కొఠారి కమిషన్ ఏనాడో చెప్పింది.…

నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి షాడో క్యాబినెట్..

మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి…

ముంబై చేరుకున్న శివాజీ ఆయుధం ‘వాఘ్ నఖ్’..

ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండన్ మ్యూజియం నుంచి ముంబైకి…

ప్రైయివేట్ రంగ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటు సెక్టార్‌లోని ఉద్యోగాలకు కూడా ఓబీసీ, ఇతర వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు…

భారత ఆర్మీపై ఉగ్రవాదుల పంజా.. నలుగురు సైనికులు మృతి..!

భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకుంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. ఓ పక్కన అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై అన్ని దేశాలు…

డేంజర్‌గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి

దేశంలో సీజన్ మారడంతో రకరకాల వైరస్‌లు విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు తెస్తున్నాయి. వీటి బారినపడి చనిపోతున్న ఘటనలూ…

వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్..!

ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది.…