రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయుల కాలంతో ముడిపడిన కథ ఇది. ‘విరూపాక్ష’…

ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం

 లాక్ డౌన్ ముగిశాకే రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి…

నేటి ప్రధాన వార్తల

ఆంధ్రప్రదేశ్‌:► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది.►ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.► ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా.. నేటి…

గాలిలో ఉన్నా మట్టుబెట్టే చర్యలు ముమ్మరం..

టీకా, మందు లేని కరోనా.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. వేల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కరోనా వైరస్‌ కుటుంబంలో మనకు…

తాజాగా కరోనా విజృంభణతో గబ్బిలాల పాత్రపై అనుమానాలు

గబ్బిలాలతో కరోనా వ్యాపిస్తుందా? ప్రస్తుత ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ వైరస్‌ ఎలా వ్యాప్తిస్తుంది, దానికి దోహదపడుతున్న మార్గాలేమిటో బోధపడక…

ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి ఉచిత క్యాబ్ సౌకర్యం

  కరోనా  వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ  ఉబెర్ రంగంలోకి దిగింది.…

అదనంగా మరో రూ. 75 లక్షలు పీఎం–కేర్స్‌ సహాయనిధికి

హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే కేంద్రానికి రూ. 25 లక్షల…

ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగలం: శ్రుతీహాసన్‌

‘‘ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న సమస్య కరోనా. కానీ ప్రజల్లో ఐకమత్యం కనిపించడంలేదు. ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగలం’’ అంటున్నారు…

వరి రైతులు పంట అమ్మకానికి పేర్లు నమోదు చేసుకోవాలి

ఎలక్ట్రానిక్‌ పంట నమోదు (ఇ–క్రాప్‌ బుకింగ్‌) ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇ–పంట…

ఐక్యంగా నిలబడాల్సిన సమయమిది

 ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో మనందరి ప్రత్యర్థి కరోనా మహమ్మారే అని సీఎం  పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా నిలబడాల్సిన సమయం…