లాక్‌డౌన్‌ అంటే.. శిక్ష కాదు: రష్మి గౌతమ్‌

లాక్‌డౌన్‌ అంటే.. శిక్ష కాదనీ.. మన భవిష్యత్తుతో పాటు, భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న బృహత్తర కార్యక్రమమని యాంకర్, సినీనటి…

కరోనా : శిశువు మృతి

అమెరికాలో కొవీఢ్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా లక్షణాలతో కనెక్టికట్‌ రాష్ట్రంలో…

ఒక్క రోజులోనే 884 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కొవీఢ్-19  విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం తీవ్రంగా…

ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా బారిన పడి మృతి

ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా బారిన పడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో…

ఉల్లంఘిస్తే పాస్‌పోర్టులు రద్దు..

రాష్ట్రంలో కరోనా అధికంగా ప్రబలకపోవచ్చని అనుకుంటున్నం. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ఈ వ్యాధి…

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌ నుంచి…

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45,000 జరిమాన

సిద్దిపేట పట్టణంలో ఎవరైనా చెట్లను గానీ, మొక్కలను గానీ నరికేసినా, ధ్వంసం చేసినా వారిపై శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని…

2020 సంవత్సరంలో సెలవుల తేదీలను విడుదల చేసిన తెలంగాణ కార్మికశాఖ

2020 సంవత్సరంలో సెలవుల కోసం  తెలంగాణ కార్మికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం..  వరుసగా సెలవు దినాలు జనవరి 15 బుధవారం సంక్రాంతి,…

హైదరాబాద్‌లో నూతనంగా 800 బస్ షెల్టర్లు..

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో సరికొత్త డిజైన్లు, అత్యాధునిక హంగులతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్…

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ విందు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదివారం విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఒక…