నల్గొండ: భరోసా కేంద్రం సేవలపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ

మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక వేధింపులు, హింసకు గురైనప్పుడు వారికి సత్వర న్యాయం, సమగ్ర సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక…

పెద్దపల్లి: ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై కాంగ్రెస్ నిరసన

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు…

భోజనం చేసిన వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది? అసలు కారణం ఇదే!

చాలామందికి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా బద్ధకంగా అనిపించడం, నిద్ర ముంచుకురావడం సాధారణమే. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా కడుపు…

భారత్‌కు కాదు.. కేఎల్ రాహుల్‌ నుంచే అసలు ముప్పు: శ్రీలంక కెప్టెన్

భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత టీమిండియా శ్రీలంక…

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా.. అభిమానులతో టచ్‌లోనే ప్రణీత సుభాష్!

‘బావ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రణీత సుభాష్.. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’లో ‘బాపు గారి బొమ్మ’గా…

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్.. ఆగస్టు 21న థియేటర్లలోకి!

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ పై అంచనాలు పెరుగుతున్నాయి.…

ఆంక్షలను దాటేసిన కిమ్ జోంగ్ ఉన్.. నాలుగేళ్లలో ఏకంగా 22 బిలియన్ డాలర్ల ఆదాయం!

అంతర్జాతీయ ఆంక్షలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ విదేశీ మారక ఆదాయాన్ని…

రూ.500 లంచానికి బాధపడిన వ్యక్తి.. ఐపీఎస్‌గా మారి రూ.కోటి లంచం ఆరోపణలు!

సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్న సమయంలో ఓ పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగినందుకు తీవ్రంగా బాధపడిన వ్యక్తి.. ఐపీఎస్ అధికారిగా…

కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం ముట్టడి.. భూముల నోటిఫికేషన్‌పై గిరిజన రైతుల ఆగ్రహం

ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని సుమారు 200 మంది గిరిజన రైతులు గురువారం ముట్టడించారు. పోలవరం జిల్లా…

సోంపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సోంపేటలో ‘హర్ ఘర్…