ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ.. ప్రస్తుతం తన మూడు దశాబ్దాల చరిత్రలోనే…

మా పాలనలో పేపర్ లీక్‌లు లేవు.. బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీలకు కాంట్రాక్టులా?: అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ప్రభుత్వ పాలనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు…

ఫేక్ కాల్స్ కు చెక్..! గూగుల్ కొత్త ఫీచర్..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి గొంతును కాపీ చేసి (వాయిస్ క్లోనింగ్) చేస్తున్న మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్…

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు..! బైపోల్ టీవీకే తరపున రాఘవ లారెన్స్..

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా తిరుచ్చి తూర్పు నుంచి నటుడు, సామాజిక కార్యకర్త రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతున్నట్లు…

మమతకు భారీ షాక్..! బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు..

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి, ఇప్పుడు…

మళ్లీ డీలిమిటేషన్‌ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు..!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను…

ధర్నా ఆగదు.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..

ఆన్‌లైన్‌లో వ్యంగ్య వేదికగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న…

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు..! బీజేపీకి అన్నామలై గుడ్ బై..

తమిళనాడులో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవిడ పార్టీల్లో ఊహించని కుదుపు మొదలైంది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న…

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల…

భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు..

ఎట్టకేలకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఢిల్లీలో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు…