ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ…

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిగోపురాన్ని దాటిన అనంతరం నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన…

పవన్ కల్యాణ్‌కు విజయవంతమైన భుజ శస్త్రచికిత్స.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముంబైలో కుడి భుజానికి విజయవంతంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స జరిగింది. సుమారు…

ఏపీ రైతులకు అలర్ట్.. పంటల బీమాకు కొత్త నిబంధనలు, జూలై 15 వరకు మాత్రమే గడువు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్-2026, రబీ 2026-27 సీజన్లకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా…

నేతన్నకు భరోసా.. త్వరలో రూ.25 వేల ఆర్థిక సాయం జమ: మంత్రి సవిత

  ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘నేతన్నకు భరోసా’ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఏటా…

గ్యాస్ సిలిండర్ల సకాలంలో సరఫరాపై సమీక్ష.. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించాలని సూచన

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని…

మెల్‌బోర్న్‌లో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాస తెలుగు ప్రజలు

  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నివాళి…

దక్షిణ కొరియా రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీకి పెట్టుబడులపై కీలక చర్చలు

  దక్షిణ కొరియాలోని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. జూలై 7న ‘చలో విజయవాడ’కు ఏఐటీయూసీ పిలుపు

  మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న నిర్వహించే ‘చలో…

కుప్పంలోనూ బంగారు తవ్వకాలు.. 30 పరిశ్రమలు, 87 వేల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్…