పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్…
Category: NATIONAL
అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు..!
పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లో సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30…
ఈవీఎంల తనిఖీ, ఏపీ.. తెలంగాణ నుంచి కూడా..
దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను దూరంగా పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై…
నీట్ వివాదంపై కాంగ్రెస్ ఆగ్రహం.. జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు..!
నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.…
యూజీసీ నెట్ పరీక్ష రద్దు..!
UGC – Net పరీక్ష రద్దయ్యింది. ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ నెట్ – 2024 పరీక్షను రద్దు చేసినట్లు…
దేశంలో పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు..
దేశంలో మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం సృష్టించాయి. బీహార్లోని పాట్నా విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్లు అందడంతో…
పీఎం కిసాన్ నిధులు విడుదల..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలో విడుదల చేశారు. దీంతో 9.26…
రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ..!
తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారీ డీఎంకె అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక అన్నాడీఎంకె…
ఈవీఎంలపై ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు..!
దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని శివసేన ఎంపీ ప్రియాంక…
భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్, అమెరికా దౌత్య సంబంధాల్లో గత కొంతకాలంగా ప్రతిష్టంబన ఏర్పడింది. ఈ క్రమంలో ఆ రెండు దేశాల అధినేతలు ఇటలీలో జీ7…