ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్..

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది…

మహిళా రెజ్లర్‌ల కోసమే పోరాటం: సాక్షిమాలిక్

మహిళా రెజ్లర్ల కోసమే తాము పోరాడుతున్నామని రెజ్లర్ సాక్షిమాలిక్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్‌పై…

ప్రపంచ దేశాలకు WHO కీలక సూచన..

అనేక దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సిఫార్సు చేసింది. కరోనాపై తమ…

3,420కి చేరిన క‌రోనా వైర‌స్ కేసులు..

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 423 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్ర‌భుత్వం…

కొత్త సిమ్‌కార్డు నిబంధనలు ఇవే

కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనలు జనవరి 1 నుంచి మారనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం, కస్టమర్లు ఇప్పుడు పేపర్…

హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ ఘటన పై కేంద్ర విదేశాంగ…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు.. భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. భద్రత బలగాలు కూంబింగ్ చేస్తుండగా…

2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా…

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.…

పూంచ్ లో ఉగ్ర దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు…