తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపుపై కీలక ప్రకటన..

తెలంగాణలో పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 27వ…

ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ శుభవార్త..త్వరలో లక్ష రూపాయలు, తులం బంగారం!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.…

రేషన్ కార్డుల e-KYC గడువు పొడిగింపు..

రేషన్ కార్డుల e-KYC గడువును సీఎం రేవంత్ ప్ర‌భుత్వం పొడిగించింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల…

కేసీఆర్ తో ముగిసిన బీఆర్ఎస్ ఎంపీల భేటీ..పలు కీలక నిర్ణయాలు..!

రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు…

నిప్పులు చెరిగిన తెలంగాణ గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంలో సంచలనం..

దేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటైన…

హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (Metro Phase-2) విస్తరణ ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆమోదం…

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు..!

లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మేడిగడ్డ పిలర్లు కుంగడంతో నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే…

రైతు భరోసా అమలు ముహూర్తం ఖరారు..

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పథకం ఎప్పుడు అమలు…

తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీ ఎంపీ అరవింద్..

నిజామాబాద్ లో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ జిల్లా కార్యాలయంలో దినేష్ నూతన అధ్యక్షునిగా…