సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్‌గా భారీ ప్రకటన…

ఎన్నికల వేళ AIతో జాగ్రత్త: సీఈఓ సిమోనా వాసైట్..

ప్రముఖ AI కంపెనీ Perfection42 సీఈఓ సిమోనా వాసైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…

నేడు కూటమి పార్టీల సమన్వయ సమావేశం..

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పార్టీల పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలను ఇవాళ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి…

జగనన్నపై చెల్లెళ్ల యుద్ధం.. ప్లాన్ అంతా రెడీ..!

ఏపీలో అసలు రాజకీయాలు ఇప్పుడు హీటెక్కనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి టీడీపీ, వైసీపీ పార్టీలు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగేసింది.…

ఏపీలో పెన్షన్ల రచ్చ పరాకాష్ట ! పింఛన్ దారు శవం ముందే వైసీపీ వర్సెస్ టీడీపీ ..!

ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి వ్యతిరేకంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్ధ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఆ తర్వాత ఈసీ…

డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం; అందుకు మీరు సిద్ధమేనా.!

చంద్రబాబు మోసానికి మారుపేరని నమ్మితే నట్టేట ముంచేస్తారని, వైసిపి అధినేత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…

ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్​లు: ఈసీ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్…

పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై ప్రకటన..!

ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్టే! అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది అధికార వైసీపీ. ఇక టీడీపీ నాలుగైదు…

పెన్షన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ..

పెన్షన్‌ పంపిణీపై ఏపీ ప్రభుత్వం స‌వ‌రించిన విధివిధానాలు జారీ చేసింది. ఈసీ సూచించిన విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. బుధవారం మ‌ధ్యాహ్నం నుంచి…

టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర .. షెడ్యూల్‌ ఖరారు..

ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రజాగళం…