ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం క్లారిటీ..!

ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్లూ వ్యాప్తి కారణంగా పలు…

వైసీపీ ఏడో జాబితా విడుదల.. ఎవరెవరికి అవకాశం దక్కిందంటే..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, శుక్రవారం రాత్రి ఏడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.…

టీడీపీ-బీజేపీ పొత్తు ఖరార్..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం…

భీమవరం పర్యటన అడ్డుకున్న జగన్ సర్కార్.. ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం…

అమిత్ షా – చంద్రబాబు భేటీ అందుకే.. తేల్చేసిన పురందేశ్వరి..!!

ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత…

తిరుపతి జూ పార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం

తిరుపతి జూ పార్కులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన…

అమరావతిపై జగన్ యూటర్న్ .. అంతుపట్టని రాజధాని వైఖరి..

మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్దిని వైసీపీ అటకెక్కించిందన్న విమర్శలున్నాయి. పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది అంటూ తెగ హడావుడి చేసినా.. నాలుగేళ్ల…

వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?

వైనాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోలుకోలేని షాక్ తగలనుందా? గత రెండు ఎన్నికల్లో అండగా ఉంటూ వచ్చిన బిగ్‌షాట్…

మరో కుట్రకు వైసీపీ తెర: సీపీఐ రామకృష్ణా..

ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణా మండిపడ్డారు. రాజధాని అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్…

ప్రజలకోసం మాజీ ఐఏఎస్ పాదయాత్ర…

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త అభ్యర్థులు సైతం తెరపైకి వస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్…