జగన్ పార్టీ నుంచి రోజా జంప్..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు వెళ్లిపోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. వీళ్లలో ప్రధమంగా…

టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్..

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు చిన్న ఊరట లభించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు మధ్యంతర రక్షణ…

టీడీపీ వర్సెస్ వైసీపీ..!

ఏపీలో వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంపై టీడీపీ చేసిన ఓ ట్వీట్ పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రాజుకుంది.…

ఖాళీ అవుతున్న వైసీపీ.. మరో ఇద్దరు జంప్..!

వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని వెంటాడుతుండగా, మరోవైపు నేతల రాజీనామాలు.. అధినేతకు…

‘వనం మనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరి ఎకో పార్కులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. చెట్లను నాటి…

ముంబై నటి కేసులో న్యూట్విస్ట్..

ఏపీలో సంచలనం రేపుతోంది ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు. ఈ వ్యవహారంలో గత వైసీపీ పాలకుల చుట్టూ ఉచ్చు…

దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు: పవన్ కల్యాణ్..

దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అని ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న…

ముంబై నటి కేసు.. దర్యాప్తులో ఏసీపీ స్రవంతి..

ముంబై నటి వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఏపీ సర్కార్ ఫోకస్ చేసిందా? జగన్ సర్కార్ అడ్డంగా బుక్కయ్యిందా? వైసీపీ నేతలతోపాటు ఐపీఎస్‌ల చుట్టూ…

ఏపీ లో ఘోరం.. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ కెమెరాలు..!

కృష్ణా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా దారుణం చోటుచేసుకుంది. గుడ్లవల్లేరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం రేగుతోంది.…

ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రం ఆమోదం..

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి…