BRS ఓటమికి కారణాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతగా ఆదరించలేదు? బీఆర్ఎస్ పార్టీ…

అయోమయంగా…ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి…

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా..

అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను…

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్- గెలిచిన తొలిరోజే గేట్లెత్తేసిన కాంగ్రెస్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన భారత్ రాష్ట్ర సమితి (BRS)కు మరో షాక్ తగిలింది. కొందరు కొత్త…

సైనిక దళాల ఉపసంహరణకు భారత్ అంగీకారం: ముయిజ్జు..

మాల్దీవుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తెలిపారు. ఈ మేరకు ఆదివారం…

నేడు సీఎల్పీ స‌మావేశం..

తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ పార్టీ నుంచి త‌దుపరి సీఎంగా ఎవరు ఉండ‌నున్నార‌నే విష‌యం నేడు తేల‌నుంది.…

HYD నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం..

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 1న హైదరాబాద్ నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యారు.…

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు 6 వేల మంది అతిథులు..

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి 6 వేల మంది అతిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు శ్రీరామ్ జన్మభూమి…

ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న…