బాబాయ్‌ని చంపింది సీబీఐకి తప్ప అందరికీ తెలుసు: రఘురామ..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్నది ఒక్క సీబీఐకి…

ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయాలనుంది: గోపీచంద్

ప్రభాస్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని హీరో గోపిచంద్ అన్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’ ప్రమోషన్స్ లో భాగంగా…

మహేశ్‌తో సినిమాపై రాజమౌళి కామెంట్స్‌.

రాజమౌళి బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ‘మహేశ్‌తో సినిమా తీస్తున్నా. త్వరలోనే దాని షూటింగ్‌ ప్రారంభం…

రూఫ్‌టాప్ సోలార్ స్కీం.. రూ.78 వేల వరకు సబ్సిడీ..

సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం పీఎం సూర్యఘర్ బిజిలీ అనే సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ…

ధరణి ధరఖాస్తులకు మోక్షం..!

తెలంగాణలో ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్, ఆర్డీవోలు,…

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. తెరపైకి కేటీఆర్ బావమరిది..

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో తీగ లాగితే.. కొత్త కొత్త డొంకలన్నీ కదులుతున్నాయి. ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల…

నగరంలో స్కార్లెట్ ఫీవర్ కలకలం..

హైదరాబాద్ నగరాన్ని స్కార్లెట్ ఫీవర్ వణికిస్తుంది. చిన్న పిల్లల ఆసుపత్రిలో ఈ ఫీవర్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. జ్వరంతో ఆసుపత్రులకు…

సముద్రజీవికి రాష్ట్రపతి ద్రౌపతి పేరు..

సాధారణంగా ఏదైనా కొత్త రకం జీవిని గుర్తిస్తే వాటికి నామకరణం చేస్తారు. తాజాగా ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో జూలాజికల్…

6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ..

ఈ నెల 6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇది…

నేడు తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ..

ఏపీ ప్రత్యేక హోదా అజెండాగా న్యాయసాధన పేరుతో తిరుపతిలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్…