ఎగువ మానేరు ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సిరిసిల్ల: ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న…

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్ అవగాహన.. విద్యార్థులకు కీలక సూచనలు

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.…

UPI లావాదేవీలకు మరింత భద్రత.. సైబర్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకుల కీలక చర్యలు

ప్రస్తుత డిజిటల్ యుగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు ప్రజల రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారాయి. క్షణాల్లో డబ్బు…

బెన్ స్టోక్స్ కీలక ప్రకటన.. ఇంగ్లండ్ కోచ్ కావడమే తన లక్ష్యమంటూ క్లారిటీ

ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్‌పై మరోసారి స్పష్టత ఇచ్చాడు. 2027 యాషెస్ సిరీస్ కోసం తిరిగి…

కార్తీ-మోహన్ రాజా కాంబోలో కొత్త సినిమా.. అంచనాలు పెంచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన…

టామ్ హోలాండ్‌కు అరుదైన రికార్డ్.. ఒక్క నెలలో రెండు భారీ బ్లాక్‌బస్టర్లు

హాలీవుడ్‌లో యువ నటుడు టామ్ హోలాండ్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను…

గాజా శాంతి ఒప్పందంపై విభేదాలు.. ట్రంప్‌తో నెతన్యాహుకు భేదాభిప్రాయాలు?

గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ రూపొందించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని…

గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన వైద్యం.. ద్విచక్ర అంబులెన్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలోని గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర…

మంత్రి నారా లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. విద్యార్థుల్లో విలువల పెంపుపై చర్చ

ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా…

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన పద్మశ్రీ శోభారాజు.. భక్తి సంగీతంపై చర్చ

ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల…