క్షణం కూడా కరెంట్ ఆగకూడదు
ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు…
పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం
రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న వారికి లాక్ డౌన్ విధులు అప్పగించవద్దని పోలీస్ అధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అదివారం…
సోషల్మీడియాలో అడుగు పెట్టినా హీరో శర్వానంద్.
కరచాలనం వద్దు నమస్కారాం చేద్దాం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా కడుక్కుందాం, సామాజిక దూరం పాటిద్దాం.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి…
పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు.…
టోక్యో ఒలింపిక్స్ 2021 వేసవి సీజన్లోనే
వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2021 వేసవి సీజన్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు…
విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం
కరోనా వైరస్ కల్లోలంతో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే కమోడిటీ ఎక్సే్ఛంజ్, ఎమ్సీఎక్స్ మాత్రం కార్యాలయాల నుంచి…
రూ. 10 లక్షలు కేటాయించిన భారత క్రికెటర్
కరోనా’ సృష్టించిన విపత్కర పరిస్థితులను దేశం సమర్థంగా ఎదుర్కొనేందుకు క్రీడా లోకం బాసటగా నిలుస్తోంది. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్…
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, ఆయన మేనేజర్ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే…
లాక్డౌన్ను ఏప్రిల్ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం అసలు లేదు
కరోనా వైరస్ నియంత్రణకు ప్రకటించిన లాక్డౌన్ను ఏప్రిల్ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం అసలు లేదని సీఎం స్పష్టం చేశారు. ‘నలుగురితో నారాయణ…
అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకూడదు
రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) విస్తరించకుండా మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్…