కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు నోటీసులు..?

బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి. బ్యారేజీలకు బుంగలు ఏర్పడ్డాయి. పంప్‌హౌస్‌లు మునిగిపోయాయి. కాళేశ్వరం పేరుతో జరిగిన అతిపెద్ద ప్రాజెక్ట్‌లో అనేక…

బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకాండకు నిరాసనగ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశిపేట పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకాండకు, అత్యాచారాలకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న…

హరీశ్‌రావు రాజీనామా చేయాలి–: సీఎం రేవంత్ రెడ్డి..

‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమాఫీ హామీ బూటకమనీ, అదే జరిగితే తాను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా…

రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపు..

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలకు తాజాగా ఓ పిలుపు ఇచ్చింది.  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…

సదాశివపేట కన్యక పరమేశ్వరి మందిరంలో నిత్యాగ్నితర ప్రచారం.

సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో కన్యక పరమేశ్వరి మందిరంలో నిత్య అగ్నిహోత్రం విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా…

రైతులకు తీపి కబురు.. రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి..

రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుచెప్పింది. రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేసింది.మూడో విడతలో 14 లక్షల…

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో సిద్దాపూర్ గ్రామంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులను…

అయోధ్య‌లో రూ. 50 ల‌క్ష‌ల విలువైన లైట్ల చోరీ..!

అయోధ్య రామాల‌య నిర్మాణం అనంత‌రం మందిర ప‌రిస‌ర ప్రాంతాల‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సుంద‌రంగా ముస్తాబు చేసింది. భ‌క్తిప‌థం, రామ‌ప‌థం మార్గాల్లో…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే..!

ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే…

సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

గోదావరి నది ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.…