మాజీ ఐఏఎస్‌ ఖాతా నుంచి రూ.63 లక్షలు డ్రా..డ్రైవర్‌ అరెస్టు

హైదరాబాద్ : మాజీ ఐఏఎస్‌ అధికారిని మోసం చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌…

ఇంటర్ ఎఫెక్ట్ : ఉన్నత విద్యలో సంస్కరణలకు పూనుకున్న విద్యా మండలి..

  రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు…

బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ

నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45…

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై – ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వివరణ

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై ఇంటర్‌ బోర్డు…

6 వేల మందికి పైగా దర్శనం – రూ.8 లక్షల ఆదాయం..

వేములవాడ: వేసవి సెలవులను పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు…

మహిళా కాన్ స్టే బుల్ దారుణ హత్య

రామచంద్రాపురం (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ని ఆమె ప్రియుడు హత్య చేసిన సంఘటన బుధవారం…

భార్యాభర్తల ఆత్మహత్య

అనారోగ్య కారణాల రీత్యా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న హరినాథ్, సునీత దంపతులు ఉరేసుకుని…

తెరాస ఎంపిటిసి బి ఫార్మ్స్ అందజేసిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ

ఈరోజు కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ…

కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగ

నాగర్ కర్నూలు జిల్లా  కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో గల అంబేద్కర్…

సీఎం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గేవి: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ బయటకు వచ్చి భరోసా కల్పించేలా ఓ ప్రకటన చేసి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడేదని కాంగ్రెస్ నేత…