ఆంధ్రప్రదేశ్:► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కి చేరుకుంది.► ఇప్పటివరకు నలుగురు కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.► పదో తరగతి…
Category: TELANGANA
లాక్డౌన్ పై చర్చ…
Covid-19 మహమ్మారి విజృంభిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై లాక్డౌన్ను మరికొంత కాలం పొడిగించాలన్న సూచనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు రాష్ట్ర…
సికింద్రాబాద్ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు పంపిణి….
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు…
మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో కారోన ప్రభావం తక్కువే…!
గజ్వేల్ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ…
స్పైడర్ మ్యాన్కు నిజ జీవితంలో కష్టం.
చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టపడే కార్టూన్ స్పైడర్ మ్యాన్ . దీనిపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్…
నియామకాలపై ఎఫెక్ట్
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు 2019లో ఇదే నెలతో పోలిస్తే 18 శాతం మేర పడిపోయాయని…
ఆకలి కష్టాల్లో ఉన్న కూలీలకు, భవన కార్మికుల సహాయంగా అనురాగ్ సంస్థ
కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరొన వైరస్ లక్షలాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్డౌన్ వలన ఎన్నో జీవితాలు…
కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.
కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా అప్రమత్తంగా ఉందని సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ…
రాష్ట్రానికి రావాలనుకునే వాళ్లు ముందుగా ఆ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఏప్రిల్ 14 న లాక్డౌన్ ముగిసిన తర్వాత రాష్ర్టంలోకి అనుమతించే…
భారతీయ వ్యాపారస్తులకు అండగా నిలవాలి: కాజల్
కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో రాబోయే రోజుల్లో భారతీయ వ్యాపారస్తులకు అండగా నిలవాలని నటి కాజల్ అగర్వాల్…