తెలంగాణలో రూ.5 వేల కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నవీకరణకు కీలక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు నెలకొల్పాలని నిశ్చయించింది.…

మన ఆడబిడ్డలకు అన్ని నదుల పేర్లు పెట్టుకుంటాం… మూసీ నది పేరు ఎందుకు పెట్టరు?: సీఎం రేవంత్ రెడ్డి..

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. కృష్ణా, గోదావరి,…

హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్..

దేశంలోని నగరాల్లో జనాభా ఏడాదికేడాది క్రమంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మౌళిక సదుపాయాల కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకును…

హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036 అన్న సీఎం రేవంత్

దేశ క్రీడారంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిపేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ…

ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

భూసమస్యలకు పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది. అయితే, ఇది వచ్చాకే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దీనిని…

కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందన.. ఏమన్నారంటే..?

టాలీవుడ్ సినీ నటులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనేగాక, దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.…

మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల.

రైతు భరోసాపై అపోహలు వద్దని, ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గజ్వేల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ…

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు.. ఫార్మా సిటీ పేరుతో కుట్ర..

ముఖ్యమంత్రి రేవంత్ హయాంలో తెలంగాణలో పాలన అస్తవ్యస్తమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం…

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్..

తెలంగాణ రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తమది రైతు ప్రభుత్వం అంటూ మరోమారు సీఎం రేవంత్ నిరూపించుకున్నారని,…

మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏమన్నారంటే..?

మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ…