వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు..

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని…

గజరాజుల శాపమే వయనాడ్ కు దుస్థితికి కారణమా..?

వయనాడ్ లో భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. మూడు గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అరుదైన వృక్షాలు కనుమరుగయ్యాయి. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. ఇప్పటి…

వక్ఫ్ చట్టం సవరణ పై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..

లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా దీనిని…

భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు..!

భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు చేరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న బస్తర్‌ ఫైటర్స్‌ దళంలోకి సోమవారం…

వెనక్కు తగ్గిన కవిత.. బెయిల్ పిటిషన్ ఉపసంహరణ..

ఢిల్లీ మద్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత…

బ్రాడ్‌కాస్ట్ బిల్లు.. మోదీ ప్రభుత్వంపై ప్రియాంక ఆగ్రహం..

మోదీ సర్కార్ కొత్తగా బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ పేరిట కొత్త బిల్లు తీసుకొస్తుందా? కొత్త చట్టం సోషల్ మీడియాపై తీవ్ర ప్రభావం…

మా స్థానంలో కూర్చోండి.. మాపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది: సుప్రీం సీజేఐ..

న్యాయవాదులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ స్థానంలో కూర్చుంటే తమ…

ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఆ పార్టీ నేతలే..?

ప్రశాంత్ కిశోర్ గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. బిహార్‌లో ఆయన చేసిన జన్ సురాజ్…

వయనాడ్ బాదితులకు నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు..

కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని బాధను నింపింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో…

రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు..డీఎంకే మంత్రి కీలక వాఖ్యాలు..

తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి ఎక్కువ ప్రచారం, గౌరవం ఉన్నది. పెరియార్‌ను గౌరవిస్తారు. ఆయన ఆలోచనలను, తాత్వికతను అభిమానిస్తారు. అందుకే తమిళనాడులో హిందుత్వకు…