తుమకూరు నుంచి బళ్లారికి మూడురోజులు కాలినడక……

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. పొట్టచేత పట్టుకుని బెంగళూరుకు వెళ్తే అక్కడి పని లేక మళ్లీ సొంతూరికి కాలినడకన బయల్దేరిన…

అనుమానితుల్లో కొందరు ఓవరాక్షన్‌ ….

సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారంటైన్‌ వార్డుల్లో ఉన్న కోవిడ్‌ అనుమానితుల్లో కొందరు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా.. వార్డుల నుంచి బయటకు…

23 రోజుల పసికందుకూ సోకిన వైరస్‌

రాష్ట్రంలో మంగళవారం మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో…

ఈ నెల 17వ తేదీనే వివాహం

ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన తన కుమారుడు, నటుడు నిఖిల్‌ వివాహం అదే సమయానికి జరుగుతుందని, కానీ మొదట చెప్పినట్లు…

అనుమతికి మించి పైసా కూడా వ్యయం చేయకూడదు

 దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో 2020–21 ఆర్ధిక ఏడాదికి సంబంధించి మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేటాయింపులను జాగ్రత్తగా…

30 వరకు అత్యవసర కేసులే విచారణ…

హైకోర్టు, జిల్లా కోర్టులు ఈ నెల 30 వరకూ అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించాలని ఫుల్‌ కోర్టు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ…

నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కి చేరుకుంది.► ఇప్పటివరకు నలుగురు  కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.► పదో తరగతి…

లాక్‌డౌన్‌ పై చర్చ…

Covid-19 మహమ్మారి విజృంభిస్తూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంపై లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలన్న సూచనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు రాష్ట్ర…

సికింద్రాబాద్‌ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు పంపిణి….

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు…

మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో కారోన ప్రభావం తక్కువే…!

గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ…