రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి లాస్ట్ డేట్ జనవరి 31..

తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌…

దరఖాస్తులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..

రాష్ట్రంలో రైతుభరోసా, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.…

న్యూఇయర్ వేడుకలు.. పోలీసుల కీలక ఆదేశాలు..

మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు యువత సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పోలీసు…

రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త…

ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 2వ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇవాళ…

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ…

కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తాం: కోమటిరెడ్డి..

నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. చిత్ర…

మరోసారి తెరపైకి పెగాసస్..

పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్‌లో యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్‌లు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నటిస్టుల ఫోన్లలో…

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు..

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.…

ఆరు గ్యారెంటీలకు వెల్లువెత్తిన దరఖాస్తులు…

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి…