కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య…

అయోధ్యకు 5 లక్షల లడ్డూలు.. ..

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల…

నేడు కృష్ణా జలాల వివాదంపై కీలక భేటీ..

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల…

సికింద్రాబాద్ నుంచి అయోధ్య రాముడికి భారీ లడ్డూ..

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి…

‘అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతాం’..

ఏపీ రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు…

నేడు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ..

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు…

కేజ్రివాల్ బాటలోనే కవిత ?-నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కేసీఆర్ కుమార్తె.. ! |

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు…

దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ..

దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ..

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3…

మేడారంలో నేడు సీతక్క, కొండా సురేఖ పర్యటన..

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో…