సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ…

నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం.. మోదీ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీపైనా, భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపైనా ప్రస్తుత పీఎం మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి…

కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు.. ఒకరి మృతి..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.…

ప్లాస్టిక్ నోట్లపై కేంద్రప్రభుత్వం క్లారిటీ..

దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు రానున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్లాస్టిక్ నోట్లపై పార్లమెంటులో…

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణ పిటిషన్లపై విచారణ ప్రారంభం…

ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ మొదలైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లు జత చేసిన…

రూ. లక్ష కోట్లు సీజ్ చేశాం.. అవినీతిపరులకు మోడీ హెచ్చరిక..

అవినీతికి పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం సాయంత్రం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.…

‘భారత్ రైస్’ విక్రయాలకు నేడే శ్రీకారం..

కష్టకాలంలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ తీసుకొస్తుంది. ఇవాళ సాయంత్రం 4…

లడఖ్‌లో తీవ్రమవుతున్న నిరసనలు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్‌తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో…

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి..

కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా హొసనగర తాలుకాకు చెందిన…